Telangana Jyothi

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా మేడారంకు వెళ్లాలి 

On: January 23, 2026

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా మేడారంకు వెళ్లాలి  కాటారం డిఎస్పి సూర్యనారాయణ కాటారం, జనవరి 23,(తెలంగాణ జ్యోతి) : మేడారం మహా జాతరకు వివిధ రకాలుగా వెళ్లే భక్తులు రోడ్డు భద్రత నిబంధనలు పోలీసుల....

పల్లె రాజేశ్వర్ రెడ్డిపై దాడి హేయమైన చర్య

On: January 23, 2026

పల్లె రాజేశ్వర్ రెడ్డిపై దాడి హేయమైన చర్య మాజీ ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్ యాదవ్ ములుగు, జనవరి23 (తెలంగాణ జ్యోతి): జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి....

పిఆర్సీ వెంటనే అమలు చేయాలి 

On: January 23, 2026

పిఆర్సీ వెంటనే అమలు చేయాలి  ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వీసం బుచ్చయ్య పదవీ విరమణ సన్మానంలో డిమాండ్లు సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోరింపు  టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు....

మేడారం జాతరకు కేంద్రం రూ.3 కోట్ల 70 లక్షలు మంజూరు

On: January 23, 2026

మేడారం జాతరకు కేంద్రం రూ.3 కోట్ల 70 లక్షలు మంజూరు కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ గిరిజన–పర్యాటక మంత్రిత్వ శాఖల మంజూరు గిరిజన సర్క్యూట్, రామప్ప....

పలు దుకాణాలపై లీగల్ మెట్రాలజీ శాఖ తనిఖీలు

On: January 23, 2026

పలు దుకాణాలపై లీగల్ మెట్రాలజీ శాఖ తనిఖీలు ములుగు, జనవరి23,తెలంగాణ జ్యోతి :ములుగు జిల్లా కేంద్రం సమీపం లోని మేడివాగు చేపల దుకాణాలు, పస్రాలోని చికెన్, మాంసం దుకాణాలు, జవహర్ నగర్, పస్రా ప్రాంతాల్లోని....

జంపన్నవాగులో ముగ్గురిని రక్షించిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది

On: January 23, 2026

జంపన్నవాగులో ముగ్గురిని రక్షించిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ములుగు, జనవరి23 (తెలంగాణ జ్యోతి): మేడారం జాతర సందర్భంగా జంపన్నవాగులో పుణ్యస్నానాలకు వెళ్లిన భక్తుల్లో అప్రమత్తత లోపంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. జంపన్నవాగులో లోతుల్లోకి వెళ్లిన సమయంలో....

మేడారం జాతర రహదారి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

On: January 23, 2026

మేడారం జాతర రహదారి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ కాటారం, జనవరి 23,(తెలంగాణ జ్యోతి): మేడారం జాతర సందర్భంగా భక్తుల రాకపోకల సౌలభ్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ....

వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం

On: January 23, 2026

వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం విద్యాభ్యాసానికి ఇదే తొలి అడుగు: స్కూల్ యాజమాన్యం ములుగు, ఫిబ్రవరి (తెలంగాణ జ్యోతి) : వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్, వివేకవర్ధిని హై....

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ

On: January 23, 2026

 ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ ఏటూరునాగారం, జనవరి 23 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా ఏటూరునాగారంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ సర్వీస్ స్కీమ్....

కొత్తూరు గ్రామంలో ఎంపిక చేసిన రైతులకు విత్తనాల పంపిణీ

On: January 23, 2026

కొత్తూరు గ్రామంలో ఎంపిక చేసిన రైతులకు విత్తనాల పంపిణీ ములుగు, జనవరి 23 (తెలంగాణ జ్యోతి): కొత్తూరు–కన్నాయిగూడెం, సర్వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎంపిక చేసిన రైతులకు శుక్రవారం కొత్తూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో విత్తనాల పంపిణీ....

Previous Next
error: Content is protected !!