కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుచే సర్పంచులకు సన్మానం 

On: December 23, 2025 3:13 PM

కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుచే సర్పంచులకు సన్మానం 

కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుచే సర్పంచులకు సన్మానం 

కాటారం, డిసెంబర్ 23, తెలంగాణ జ్యోతి : కాటారం, మాహముత్తారం, మల్హర్ రావు, మహదేవ్ పూర్, పలిమెల ఐదు మండలాల సర్పంచ్లకు నాయకులకు అభినందన సభ చేసినట్లు మంత్రి పిఏ ఆకుల చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాటారం సమీపం లోని AVS, ఏసీ ఫంక్షన్ హాల్ లోఉదయం 9:00 గంటలకు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ లకు, పాలకవర్గానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి 5 మండలాల నూతన సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచ్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!