మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం

– కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్

తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం : మండలంలోని గుర్రెవు ల గ్రామానికి చెందిన దాస్యం శ్రీనివాస్(70) అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులను ఎస్ఐ ఓదా ర్చారు. మానవతా దృక్పథంతో దహన సంస్కరణల కోసం 5 వేల రూ. ఆర్థిక సహాయం అందజేశారు. కాకి డ్రెస్ మాటున కఠినత్వంమే కాదు కరుణ కూడా ఉంటుందని అని చాటి చెప్పిన మనుసున్న మారాజు ఎస్సై వెంకటేష్ అని గ్రామ ప్రజలు వారిని అభినందించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment