తాజా వార్తలు
భూపాలపల్లి జిల్లాలో 8న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
భూపాలపల్లి జిల్లాలో 8న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి : కలెక్టర్ రాహుల్ శర్మ కాటారం, ఫిబ్రవరి 5 (తెలంగాణ జ్యోతి): భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 8వ....
వాజేడు ఉన్నత పాఠశాలలో ఎస్ ఎస్ సి స్టడీ మెటీరియల్ పంపిణీ
వాజేడు ఉన్నత పాఠశాలలో ఎస్ ఎస్ సి స్టడీ మెటీరియల్ పంపిణీ వెంకటాపురం,ఫిబ్రవరి5,తెలంగాణ జ్యోతి: వాజేడు మండలం నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం డీఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘డీఎన్ఆర్....
బాల కుమారస్వామి జాతరలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీతక్క
బాల కుమారస్వామి జాతరలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు,ఫిబ్రవరి5,తెలంగాణజ్యోతి:ములుగుమండలం అంకన్నగూడెం గ్రామంలో నిర్వహించిన బాలకుమారస్వామి జాతరలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొని, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా సుమారు రూ.5 లక్షల వ్యయంతో....
ములుగుకు చేరిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు
ములుగుకు చేరిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు – కలెక్టర్, ఎస్పీలతో సమావేశం – మేడారంలో జరిగిన సంఘటనపై విచారణ ములుగు, ఫిబ్రవరి5, తెలంగాణ జ్యోతి : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన....
మహ్మద్ గౌస్పల్లి పాఠశాలకు స్మార్ట్ టీవీల అందజేత
మహ్మద్ గౌస్పల్లి పాఠశాలకు స్మార్ట్ టీవీల అందజేత ములుగు, ఫిబ్రవరి6, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా పరిధిలోని ఎం.పి.యు.పి.ఎస్ గౌస్పల్లి పాఠశాలలో అదానీ గ్రూప్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం....
కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విజ్ఞశ్రీ
కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విజ్ఞశ్రీ ఏటూరునాగారం, ఫిబ్రవరి 6 తెలంగాణ జ్యోతి : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అలవాల విజ్ఞశ్రీ రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్....
వైద్య సేవల్లో ప్రతిభకు డాక్టర్ రవీందర్కు అవార్డు
వైద్య సేవల్లో ప్రతిభకు డాక్టర్ రవీందర్కు అవార్డు ములుగు, ఫిబ్రవరి4, తెలంగాణ జ్యోతి : మేడారం జాతర సందర్భంగా వైద్య సేవల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్ రవీందర్కు రాష్ట్ర మంత్రి....
కన్నాయిగూడెం పీహెచ్సీలో సిబ్బంది లేమి… రోగి ప్రాణాలకు ముప్పు
కన్నాయిగూడెం పీహెచ్సీలో సిబ్బంది లేమి… రోగి ప్రాణాలకు ముప్పు కన్నాయిగూడెం, ఫిబ్రవరి 4, (తెలంగాణ జ్యోతి): మండల కేంద్రంలోని లో డాక్టర్, నర్సులు సహా అవసరమైన వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళనకు....
వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం
వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం తిరుగువారంతో జాతర ప్రాంతం కోలాహలం తాడ్వాయి, ఫిబ్రవరి 4 (తెలంగాణ జ్యోతి): ప్రపంచ ప్రసిద్ధ శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా బుధవారం తిరుగువారాన్ని పురస్కరించు కుని తాడ్వాయి....
అతివేగంతో అశోక్ లేలాండ్ బోల్తా – 10 మందికి గాయాలు
అతివేగంతో అశోక్ లేలాండ్ బోల్తా – 10 మందికి గాయాలు తాడ్వాయి, ఫిబ్రవరి 4, తెలంగాణ జ్యోతి : చర్ల నుంచి మేడారం వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం తాడ్వాయి మండలం పరిధిలో అతివేగం....




