ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు – జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కాటారం, డిసెంబర్ 10, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతం, పారదర్శకం, నిష్పక్షపాతంగా....
సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన
సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన – నియమ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు వెంకటాపురం,డిసెంబర్10,తెలంగాణజ్యోతి:గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల వ్యయం, నియమ నిబంధనలు,....
జాకారం సర్పంచ్ అభ్యర్థికి సీపీఎం మద్దతు
జాకారం సర్పంచ్ అభ్యర్థికి సీపీఎం మద్దతు – మండల బాధ్యులు రత్నం ప్రవీణ్ ములుగు, డిసెంబర్ 9, తెలంగాణ జ్యోతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ములుగు మండలం జాకారం గ్రామపంచాయతీ కాంగ్రెస్....
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – అతివేగంతో బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు – తండ్రి మృతి, కొడుక్కు తీవ్ర గాయాలు ఏటూరునాగారం, డిసెంబర్ 9, తెలంగాణ జ్యోతి : అతివేగం....
గంగారం గ్రామంలో ప్రజలకు హెల్త్ క్యాంపు
గంగారం గ్రామంలో ప్రజలకు హెల్త్ క్యాంపు కాటారం, డిసెంబర్9,తెలంగాణజ్యోతి: మండలంలోని గంగారం గ్రామం లో మంగళవారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలో ఐ ఈ సి, ఐ హెచ్ సి క్యాంపు నిర్వహించారు. ప్రజలకు....
మేజర్ పంచాయతీలో సర్పంచ్ బరిలో ఏడుగురు
మేజర్ పంచాయతీలో సర్పంచ్ బరిలో ఏడుగురు – వెంకటాపురం మండలంలో చతుర్ముఖ, త్రిముఖ పోటీలు – గెలుపోటములపై వాడీవేడీ చర్చ వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 9, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం....
ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు
ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు ఎన్నికల నిబంధనల అమలులో జాగ్రత్తలు వహించాలి. వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 9, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధి గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారులకు....
విద్యార్థులు చదువుల్లో రాణించాలి
విద్యార్థులు చదువుల్లో రాణించాలి – అబాకస్ లో బిట్స్ విద్యార్థిని ప్రతిభపట్ల ఉపాధ్యాయుల హర్షం – జోనల్ స్థాయిలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన హన్షుజ ములుగు, డిసెంబర్ 8, తెలంగాణ జ్యోతి :....
పెంకవాగులో బిఆర్ఎస్ పార్టీకి భారీ గండి
పెంకవాగులో బిఆర్ఎస్ పార్టీకి భారీ గండి – 50 ఆదివాసి కుటుంబాల కాంగ్రెస్ చేరిక వెంకటాపురం,డిసెంబర్8,తెలంగాణజ్యోతి:ములుగుజిల్లావెంకటాపురం మండలం తిప్పాపురం పంచాయతీ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతం పెంకవాగు గ్రామానికి చెందిన 50 ఆదివాసి కుటుంబాలు....
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం కన్నాయిగూడెం,డిసెంబర్8,తెలంగాణజ్యోతి:కన్నాయిగూడెంమండలం లోని గుర్రెవుల గ్రామంలో ఇటీవల వాసంపెళ్లి దుర్గమ్మ, వాసంపెళ్లి సమ్మక్క ఒకే రోజు మరణించడంతో శోకసంద్రంలో ఉన్న కుటుంబాలను కాంగ్రెస్ నాయకులు పరామర్శించి ఆర్ధిక సాయం అందించారు.....




