పేదల పక్షాన కాంగ్రెస్ – నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
పేదల పక్షాన కాంగ్రెస్ – నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం ఏటూరునాగారం, నవంబర్ 22, తెలంగాణ జ్యోతి : పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతో నిలబడేలా పార్టీ పని....
ఆర్గనైజర్లు తప్పనిసరిగా రైతులతో అగ్రిమెంట్లు చేసుకోవాలి
ఆర్గనైజర్లు తప్పనిసరిగా రైతులతో అగ్రిమెంట్లు చేసుకోవాలి – జిల్లా వ్యవసాయ అధికారి వి. సురేష్ కుమార్ వెంకటాపురం నూగూరు, నవంబర్ 21 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మొక్కజొన్న విత్తనోత్పత్తి....
Mulugu Sp | ములుగు ఎస్పీగా రాంనాథ్ కేకన్
Mulugu Sp | ములుగు ఎస్పీగా రాంనాథ్ కేకన్ – డాక్టర్ శబరీష్ మహబూబాబాద్ ఎస్పీగా బదిలీ ములుగు, నవంబర్ 21, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లా పోలీసు అధికారుల....
వాజేడు హైస్కూల్లో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
వాజేడు హైస్కూల్లో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం వెంకటాపురం, నవంబర్20,తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వాజేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా బాలల పరిరక్షణ విభాగం....
కగార్ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి
కగార్ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి – సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ములుగు, నవంబర్ 20 (తెలంగాణ జ్యోతి): కగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న మావోయిస్టుల ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ....
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి వెంకటాపురం, నవంబర్ 20 (తెలంగాణ జ్యోతి): ఈనెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ఓడబలిజ సేవాసంఘం అధ్యక్షులు డర్ర దామోదర్ బలిజ....
రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసి ఎరుకలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి
రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసి ఎరుకలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతిపత్రం అందజేత – తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు....
ఇసుక లారీల రవాణా నిలుపుదలపై ఆలుబాక వద్ద రాస్తారోకో
ఇసుక లారీల రవాణా నిలుపుదలపై ఆలుబాక వద్ద రాస్తారోకో దుమ్ము–ధూళితో అనారోగ్యం పాలవుతున్న ప్రజలు ఆవేదన వెంకటాపురం, నవంబర్ 18 (తెలంగాణ జ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గోదావరి ఇసుక ర్యాంపుల....
సుబ్బక్కపల్లి, రామ్ నాయక్ తండలో మాదకద్రవ్యాలపై అవగాహన
సుబ్బక్కపల్లి, రామ్ నాయక్ తండలో మాదకద్రవ్యాలపై అవగాహన – ప్రజల్లో జాగృతి పెంచాల్సిన అవసరం : ఏఎస్ఐ వేణుగోపాల్ వెంకటాపూర్, నవంబర్ 18, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల....
పొగమంచు పరిస్థితుల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి
పొగమంచు పరిస్థితుల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి – వెంకటాపురం ఎస్సై తిరుపతిరావు వెంకటాపురం, నవంబర్ 18, తెలంగాణ జ్యోతి : శీతాకాలం కారణంగా తెల్లవారుజామున సాయంత్రం రహదారులపై దట్టమైన పొగమంచు ఏర్పడుతున్నందున వాహనదారులు అత్యంత....




