అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఎన్నిక

అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఎన్నిక

అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఎన్నిక

తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండలం లోని రైతు వేదిక ప్రాంగణంలో అంబేద్కర్ యువజన సంఘం కమిటీని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ ఐలయ్య ప్రధాన కార్యదర్శి, బి నాగరాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం, ఐలయ్య, వ్యవస్థాపకులు డాక్టర్ జె బి రాజు ఆదేశాల మేరకు  ఎన్నుకున్నారు. కమిటీ నిర్వాహకులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ తిగొండ కాంతారావు, ములుగు జిల్లా అధ్యక్షులు నక్క బిక్షపతి, రాష్ట్ర నాయకులు బండారి చంద్రయ్య సమావేశానికి హాజరయ్యారు. గ్రామాలలో గ్రామ కమిటీలు వేసుకొని పూర్తిస్థాయి మండల కమిటీ ఎన్ను కోవడం జరుగు తుందని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీని  తాత్కాలికంగా ఎన్నుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మండల కమిటీ కన్వీనర్ గా దుర్గం రాజేష్, కో కన్వీనర్ గా వాసంపల్లి మధుకర్, గాంధర్ల అంజయ్య, కావేరి అంజయ్య, వాసంపల్లి రమేష్ లను ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా కొంచర్ల ముత్తయ్య (ఎక్స్ సర్పంచ్), జాడి రాంబాబు, ఎస్ రాంబాబు,  నరేష్ ,వెంకటేష్ ,లక్ష్మణులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment