జయశంకర్ ఫౌండేషన్ సేవలను అభినందించిన ఎమ్మెల్యే.

జయశంకర్ ఫౌండేషన్ సేవలను అభినందించిన ఎమ్మెల్యే.

తెలంగాణ జ్యోతి /మహాదేవపూర్ : ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద ప్రజలకు చేస్తున్న సేవలను భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చైర్మన్ అయిలి మారుతీ,  మరియు వారి టీం ను అభినందించారు.  ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాతి పోషన్న, జాయింట్ సెక్రెటరీ కొత్తపెళ్లి రాజు, యూత్ ఇన్చార్జి చింతకింది రాజు, పుల్ల మహేష్, కంకాల మదన్న తదితర సభ్యులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment