ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 557 మంది హాజరు

On: May 13, 2026 12:31 PM

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 557 మంది హాజరు

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 557 మంది హాజరు

ములుగు, మే 13, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎన్. వీరేందర్ తెలిపారు. 2వ భాష పేపర్-1 పరీక్షకు మొత్తం 582 మంది విద్యార్థులకు అవకాశం ఉండగా 557 మంది హాజరై, 25 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు, అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారని తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!