మేడారం పరిసర ప్రాంతాలలో రెండోసారి భూ ప్రకంపనలు.

మేడారం పరిసర ప్రాంతాలలో రెండోసారి భూ ప్రకంపనలు.

మేడారం పరిసర ప్రాంతాలలో రెండోసారి భూ ప్రకంపనలు.

   ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : మేడారం పరిసర ప్రాంతాలలో రెండోసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.మొదటిసారి వచ్చిన భూ కంపంతో అడవి ప్రాంతంలో సెప్టెంబర్ 4న లక్షలాది చెట్లు నేల కొరిగాయి.మళ్లీ రెండోసారి మంగళవారం ఉదయం వచ్చి న భూ ప్రకంపనలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయ భ్రాంతులకు ప్రజానీకం గురవుతుంది. 

ములుగు జిల్లా మేడారం కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో భూకంపం..!

💥 ములుగు జిల్లా మేడారం కేంద్రంగా తెలుగు రాష్ట్రాలలో  ఈ భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. 20 ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావ డం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కల కలం సృష్టించగా, ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment