పుట్ట మధు పరామర్శ

పుట్ట మధు పరామర్శ

తెలంగాణ జ్యోతి, కాటారం : కాటారం మండల కేంద్రంలో తోట సమ్మయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శించారు. ఆయన వెంట యూత్ నాయకులు చీమల వంశీ, బాపు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment