రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం : కన్నాయిగూడెం మండ లంలోని 33 కేవీ ఫీడర్ మరమ్మతులలో భాగంగా కన్నాయి గూడెం సబ్ స్టేషన్ల పరిధిలో గురువారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయ నున్నట్లు విద్యాశాఖ ఏఈ స్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు సరఫరా నిలిపి వేస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment