Ayodhya | 30న అయోధ్య విమానాశ్రయం ప్రారంభం
న్యూఢిల్లీ, తెలంగాణ జ్యోతి : దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా అయోధ్య రామ మందిరం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ నెల 30వ తేదీన అయోధ్యలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను పిఎమ్ఓ గురువారం విడుదల చేసింది. ఇప్పటికే ఇక్కడ ట్రైలర్ కూడా పూర్తయింది
.
1 thought on “Ayodhya | 30న అయోధ్య విమానాశ్రయం ప్రారంభం”