ములుగు మండలంలో ప్రజా పాలన తేదీలు…

ములుగు మండలంలో ప్రజా పాలన తేదీలు…

ములుగు, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి నిర్వహించనున్న ప్రజా పాలన తేదీలను ములుగు మండలంలో అది కారులు ఖరారు చేశారు. మండలంలో మొత్తం 32 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.

వాటి వివరాలు…

• డిసెంబర్ 28: అంకన్న గూడెం, బంజరుపల్లి, బరిగె లపల్లి, ముద్దునూరు తండా

• డిసెంబర్ 29: భూపాల్ నగర్, గుర్తూర్ండా, ఇంచెర్ల, కన్నాయిగూడెం

• డిసెంబర్ 30: అబ్బాపురం, దేవగిరిపట్నం, జగ్గ న్నపేట. మదనపల్లి కొడిశలకుంట,

• జనవరి 2: అబ్బాపురం, జంగాలపల్లి, కాసిందేవిపేట, మల్లంపల్లి, ములుగు

• జనవరి 3: బండారు పల్లి, జంగాలపల్లి, కొత్తూరు, మల్లంపల్లి, పంచోత్కులపల్లి

• జనవరి 4: బండారు పల్లి, దేవనగర్, మహ్మద్ గౌస్ పల్లి, పత్తిపల్లి, పెగడపల్లి,

• జనవరి 5: జాకారం, పత్తిపల్లి, రాయినిగూడెం, రామచెంద్రాపూర్

• జనవరి 6: జీవంతరావు పల్లి, ములుగు, పొట్లాపూర్, సర్వాపూర్, శివతండా, శ్రీనగర్

గ్రామాలలో అధికారులు ప్రజా పాలన సభలు నిర్వహించనున్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ములుగు మండలంలో ప్రజా పాలన తేదీలు…”

Leave a comment