మేడారం తల్లులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 

మేడారం తల్లులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 

మేడారం బృందం :  మేడారం వనదేవతలైన సమ్మక్క సారలమ్మ లను శుక్రవారం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ముందుగా వారికి ఆలయ పూజారులు అధికారులు ఘన స్వాగతం పలకగా అమ్మవారు దర్శించుకున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment