సీపీఐ(ఎం)మండల కార్యదర్శిగా గ్యానం వాసు

సీపీఐ(ఎం)మండల కార్యదర్శిగా గ్యానం వాసు

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం లో సోమవారం జరిగిన పార్టీ 9వ మండల మహాసభలో సీపీఐ(ఎం) వెంకటాపురం మండల కార్యదర్శిగా గ్యానం శ్రీనివాసును ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. కార్యదర్శితో పాటు 23 మంది మండల కమిటీ సభ్యులను ఎన్నుకున్నట్లు పార్టీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment