తెలంగాణ
ములుగు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు
ములుగు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు – జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ములుగు, డిసెంబర్ 17, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మూడు విడతలుగా కట్టుదిట్టమైన....
వయోవృద్ధుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
వయోవృద్ధుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.వి.పి. సూర్య చంద్ర కళ ములుగు, డిసెంబర్ 17, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ....
ములుగు బస్టాండ్ పరిశీలించిన ఆర్టీసీ ఎండి
ములుగు బస్టాండ్ పరిశీలించిన ఆర్టీసీ ఎండి జాతరకు 3,500 ప్రత్యేక బస్సులు, 10 వేల మంది సిబ్బంది 20 లక్షల మంది భక్తుల రవాణా లక్ష్యం – బస్టాండ్ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి....
మేడారం జాతరకు ఆర్టీసీ–పోలీస్ సమన్వయ ఏర్పాట్లు
మేడారం జాతరకు ఆర్టీసీ–పోలీస్ సమన్వయ ఏర్పాట్లు భక్తుల సౌకర్యాలపై ఆర్టీసీ డిపో పరిశీలించిన వైస్ చైర్మన్ నాగిరెడ్డి ములుగు, డిసెంబర్ 16 (తెలంగాణ జ్యోతి): మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులకు....
పంచాయతీ ఎన్నికల్లో ములుగులో చెక్కుచెదరని బీఆర్ఎస్ ఓటుబ్యాంక్
పంచాయతీ ఎన్నికల్లో ములుగులో చెక్కుచెదరని బీఆర్ఎస్ ఓటుబ్యాంక్ రెండు విడతల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య కేవలం 5 వేల ఓట్ల తేడా ప్రలోభాలు, బెదిరింపులు ఉన్నా ప్రజల మద్దతు బీఆర్ఎస్కే మంత్రి సీతక్క సొంతూరిలో ఉపసర్పంచ్....




