Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో సుమతి

On: January 7, 2026 4:49 PM

ములుగు మున్సిపాలిటీ 20 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు

ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో సుమతి

ఎంపీవో తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య

రూ. లక్ష లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ అధికారులు

హైదరాబాద్, జనవరి7, తెలంగాణ జ్యోతి :  రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో లంచం డిమాండ్ చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. నందిగామ మండలానికి చెందిన ఎంపీడీవో సుమతి, ఎంపీవో తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్యలు ఓ భవన నిర్మాణ అనుమతుల కు సంబంధించి రూ.1 లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యం లో జరిగిన ఈ దాడిలో ముగ్గురు అధికారులు అడ్డంగా బుక్ అయ్యారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!