యాదవ మహా సభ ఇప్పల పల్లి గ్రామ కమిటి ఎన్నిక

యాదవ మహా సభ ఇప్పల పల్లి గ్రామ కమిటి ఎన్నిక

యాదవ మహా సభ ఇప్పల పల్లి గ్రామ కమిటి ఎన్నిక

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాటారం డివిజన్ యాదవ సంఘం ఆడహక్ కమిటీ ఆధ్వర్యంలో కాటారం మండల జాదరవ్ పేట (ఇప్పలపల్లి) గ్రామ యాదవ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడుగా ఆత్మ కూరు కొమురయ్య యాదవ్,అధ్యక్షుడుగా ఆత్మకూరు కుమా ర్ యాదవ్, ఉపాధ్యక్షుడు గా ములకల సంపత్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గా పర్శవెని మహేష్ యాదవ్, కోశాధికారి గా పర్శవెని శేఖర్ యాదవ్, సహాయ కార్యదర్శి గా మదరవేని పోషమల్లు యాదవ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఆడ్ హక్ కమిటీ సభ్యులు గడ్డం చంద్రయ్య యాదవ్, అబ్బినేని ఐలయ్య యాదవ్, గడవేని దేవేందర్ యాదవ్, రాజ్ కుమార్ యాదవ్, తొట్ల శ్రీశైలం యాదవ్ లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment