సువిధ్య పాఠశాలలో ఘనంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు 

సువిధ్య పాఠశాలలో ఘనంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు 

సువిధ్య పాఠశాలలో ఘనంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సువిద్య హైస్కూల్లో ఘనంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సావిత్రిబాయి పూలే జన్మదినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జనవరి3ను ప్రకటించింది. ఈ సందర్భంగా పాఠశాలలో సావిత్రిబాయి పూలే చరిత్రను విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు వివరించారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి వేశారు. భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయులైన సావిత్రిబాయి పూలే దేశం లో మొట్టమొదట విద్యార్థినిల కోసం పాఠశాల ప్రారంభించిందని విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్ కొట్టి శ్రీశైలం పాఠశా ల డైరెక్టర్ కొట్టే పుష్పలత సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మహేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గడి జ్యోతి పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment