Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

గ్రామపంచాయతీ 16 గుంటల భూమి కబ్జా నుంచి విముక్తి చేయాలి

On: March 17, 2026 8:36 PM

గ్రామపంచాయతీ 16 గుంటల భూమి కబ్జా నుంచి విముక్తి చేయాలి

గ్రామపంచాయతీ 16 గుంటల భూమి కబ్జా నుంచి విముక్తి చేయాలి

మండల కార్యాలయాల ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి

మల్లంపల్లి, మార్చి17, తెలంగాణజ్యోతి : మల్లంపల్లి గ్రామపంచాయతీకి చెందిన 16 గుంటల భూమిని కోర్టు తీర్పు మేరకు కబ్జా నుంచి విముక్తి చేసి తిరిగి గ్రామపంచాయతీ పరిధిలోకి తీసుకోవాలని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే మండలంలోని అన్ని కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేసేందుకు ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. పది గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఒకే ప్రాంగణంలో మండల ఆఫీసులు ఏర్పాటు చేసి, శాశ్వత భవనాలను నిర్మించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!