రాష్ట్ర స్థాయి కబడ్డి పోటీలకు ఎంపికైన విద్యార్థులు
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శుక్రవారం లక్ష్మీదేవిపేటలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్ లో సాయినాథ్, వంశీలు గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మడే నాగేశ్వరరావు, పిడి వెంకటేష్, లతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.
1 thought on “రాష్ట్ర స్థాయి కబడ్డి పోటీలకు ఎంపికైన విద్యార్థులు”