Polling |  మంథని తో సహా 13 నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగింపు

Polling |  మంథని తో సహా 13 నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగింపు

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగుస్తుందని సీ ఈ సీ ప్రకటించింది.సిర్పూర్,చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్,మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక,ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలో ఉ.7 గంటల నుంచి సా.4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని నోటిఫికేషన్ జారీ చేసింది. మిగతా నియోజకవర్గాల్లో ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment