Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

ములుగులో పార్టీ బలోపేతానికి కృషిచేయాలి 

On: March 17, 2026 6:13 PM

ములుగులో పార్టీ బలోపేతానికి కృషిచేయాలి 

ములుగులో పార్టీ బలోపేతానికి కృషిచేయాలి 

గరికపాటి మోహన్ రావు

ములుగు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): భారతీయ జనతా పార్టీ ములుగు మున్సిపాలిటీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన ఇమ్మడి రాకేష్ యాదవ్ ఈ రోజు హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీలో బీజేపీ పార్టీని అన్ని డివిజన్లలో బలోపేతం చేయాలని, పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలపై పోరాటాలు చేపట్టాలని సూచించారు. రాబోయే ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!