కాళేశ్వరంలో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రీ ఉత్సవాలు 

కాళేశ్వరంలో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రీ ఉత్సవాలు

మహాదేవపూర్ ప్రతినిధి : మండలం లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటిరోజు శుభానంద దేవి సరస్వతి అమ్మవార్లు శైలపుత్రి అలంకరణలో దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు అమ్మావార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment