గ్రంథాలయానికి భవనాన్ని నిర్మించండి

గ్రంథాలయానికి భవనాన్ని నిర్మించండి

గ్రంథాలయానికి భవనాన్ని నిర్మించండి

మహదేవపూర్, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గల గ్రంధాలయానికి నూతనంగా భవనాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం మహదేవపూర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు అడప రాజయ్య, ఠాకూర్ విక్రమ్ సింగ్ కోరారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటిఐ కళాశాలలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కలిశారు. ఎంపీని ఘనంగా శాలువాతో సన్మానించారు. అనంతరం మహాదేవపూర్ గ్రంధాలయ భవన నిర్మాణంతోపాటు విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వారు కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment