telangana jyothi
నిరుపేద ప్రమాద బాధితుడికి అండగా జయశంకర్ ఫౌండేషన్
నిరుపేద ప్రమాద బాధితుడికి అండగా జయశంకర్ ఫౌండేషన్ కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన తోట రవి పని నిమిత్తం ...
ఈనెల 10వ తేదీన వాజేడు ఐటిఐ కళాశాలలో అప్రెంటిస్ మేళ
ఈనెల 10వ తేదీన వాజేడు ఐటిఐ కళాశాలలో అప్రెంటిస్ మేళ వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 10వ తేదీన అప్రెంటిస్ ...
బి ఆర్ ఎస్ నేతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
బి ఆర్ ఎస్ నేతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రానికి చెందిన బీ ఆర్ ఎస్ పార్టీ ...
అడ్వంట సీడ్స్ కంపెనీ వారి మిర్చి పంట క్షేత్ర ప్రదర్శన
అడ్వంట సీడ్స్ కంపెనీ వారి మిర్చి పంట క్షేత్ర ప్రదర్శన మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండల కేంద్రంలోని బ్రాహ్మణపల్లి గ్రామం లో రైతు తడుకల రాములు మిరప తోటలో గురువారం ...
గారెపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
గారెపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఇసుక లారీ ఢీ: ఒకరికి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రమైన గారేపల్లి ...
బీసీల పట్ల కాంగ్రెస్ కపట నాటకం
బీసీల పట్ల కాంగ్రెస్ కపట నాటకం – బిజెపి నాయకుల ధ్వజం కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : బీసీ కులాల పట్ల కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట నాటకమాడుతోందని ...
కుమ్మరి నాగేశ్వరరావు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
కుమ్మరి నాగేశ్వరరావు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి -తహసీల్దార్ ఎంపీడీఓ పైన చర్యలు తీసుకోవాలి – డా జాడి రామరాజు నేత తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : బీజేపీ మండల అధ్యక్షురాలు మాజీ ...
మహా కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలి
మహా కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలి – అధికారులు టీము వర్కుగా పనిచేసి విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. కాళేశ్వరం ఫిబ్రవరి 5, ...
పాఠశాల బస్సులు శుభకార్యాలకు వాడితే కఠిన చర్యలు
పాఠశాల బస్సులు శుభకార్యాలకు వాడితే కఠిన చర్యలు – ఆర్ టీ ఓ సంధాని మహమ్మద్ కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : పాఠశాల బస్సు స్కూల్ పిల్లలను మాత్రమే తరలించ డానికి ...
కుల గణనపై ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు
కుల గణనపై ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు – మీ రాజకీయాల కోసం ప్రజల్లో అపోహాలు స్పష్టించొద్దు – సర్వేను పారదర్శకంగా శాస్ర్తీయంగా నిర్వహించాం – రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ ...