telangana jyothi
గౌడ సంఘం అధ్యక్షులుగా చీటూరి రాజలింగం
గౌడ సంఘం అధ్యక్షులుగా చీటూరి రాజలింగం కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గౌడ సంఘం అధ్యక్షులుగా చీటూరి రాజలింగం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ...
ఢిల్లీలో బీజేపీ గెలుపు పట్ల సంబరాలు
ఢిల్లీలో బీజేపీ గెలుపు పట్ల సంబరాలు కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించిన సందర్బంగా బీజేపీ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తలు శనివారం ...
పేరూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏటూరునాగారం ఏఎస్పి
పేరూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏటూరునాగారం ఏఎస్పి వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ ను శనివారం ఏటూరునాగారం ఏఎస్పి ...
ఐసిడిఎస్ వెంకటాపురం సూపర్వైజర్, డి.డబ్ల్యు.ఓ పై క్షేత్ర స్థాయి విచారణ జరపాలి
ఐసిడిఎస్ వెంకటాపురం సూపర్వైజర్, డి.డబ్ల్యు.ఓ పై క్షేత్ర స్థాయి విచారణ జరపాలి – ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ సతీష్ వెంకటాపురం ...
మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ అజయ్
మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ అజయ్ తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యం తో చికిత్స పొందుతున్న మహిళకు రక్తం అవసరం కాగా కానిస్టేబుల్ అజయ్ శనివారం రక్తానందించి మానవత్వం ...
గ్యారెంటీ లేని ఆరు గ్యారెంటీలు
గ్యారెంటీ లేని ఆరు గ్యారెంటీలు – ప్రజా పాలనంటూ ప్రజలను పూర్తిగా మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం – అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వానికి తొందర్లో ప్రజలె బుద్ధి చెబుతారు – బీఎస్పీ ...
లక్నవరం రూట్ లో కారు బీభత్సం
లక్నవరం రూట్ లో కారు బీభత్సం – బుస్సాపూర్లో అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు – వృద్ధుడి మృతి – నలుగురిని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన గ్రామస్తులు – నచ్చజెప్పి పోలీస్ స్టేషన్ ...
అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి – వాజేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో తాసిల్దార్ కు ఫిర్యాదు వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలంలో అక్రమం గా ...
సంచార జాతి కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
సంచార జాతి కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి – సంచార జాతుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ ములుగు ప్రతినిధి : నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలంలోని ...
బ్యాంకు నిర్మించాలని వినతిపత్రం అందజేత
బ్యాంకు నిర్మించాలని వినతిపత్రం అందజేత తెలంగాణ జ్యోతి,కన్నాయిగూడెం : కన్నాయిగూడెం బీజేపీ అధ్యక్షురాలు దుర్గం సమ్మక్క ఆధ్వర్యంలో కన్నాయిగూడెం మండలకేంద్రంలో బ్యాంక్ నిర్మాణం చేసి రైతులకు సేవలు అందే విదంగా చూడాలని సబ్ ...