telangana jyothi

యూత్ నేతలతో దుద్దిల్ల శీను బాబు ముచ్చట్లు

యూత్ నేతలతో దుద్దిల్ల శీను బాబు ముచ్చట్లు తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో మహాదేవపూర్ మండల కేంద్రం లో యువజన కాంగ్రెస్ నేతలతో మంథని శాసనసభ్యులు దుద్దిల్ల ...

రేగులగూడెంలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం

రేగులగూడెంలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం  తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కాటారం మండలం రేగులగూడెంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. ...

స్థానిక అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తాం.

స్థానిక అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తాం. జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర హెచ్చరిక. వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండలం చింతూరు గ్రామంలో శనివారం ...

ఎన్నికల సిబ్బంది శిక్షణ తరగతులకు హాజరు కావాలి

ఎన్నికల సిబ్బంది శిక్షణ తరగతులకు హాజరు కావాలి  జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలంగాణ జ్యోతి , భూపాలపల్లి ప్రతినిధి: జిల్లా కేంద్రంలో తేదీ 31 న ఉదయం 9:30 నుంచి సాయంత్రం ...

వాట్సాప్ లో వ్యక్తిగత దూషణ చేసిన వ్యక్తిపై, గ్రూప్ అడ్మిన్ పై కేసు నమోదు

వాట్సాప్ లో వ్యక్తిగత దూషణ చేసిన వ్యక్తిపై, గ్రూప్ అడ్మిన్ పై కేసు నమోదు గణపురం ఎస్ఐ మచ్చ సాంబమూర్తి  భూపాలపల్లి ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి ...

బిఆర్ ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

బిఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – నియోజకవర్గ ప్రజలకు సేవకునిగా పని చేస్తా – ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్  తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల ...

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం 

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం  భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి: సమాజంలో శాంతి స్థాపన కోసం, అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో అసువులు బాసిన పోలీసు ...

ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి  జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటర్ అవగాహన ర్యాలీ నీ ప్రారంబించిన జిల్లా కలెక్టర్ తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి: భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ...

మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా చీమల రాజు

మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా చీమల రాజు తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాటారం ...

ఆరు గ్యారంటీలతో.. అధికారంలోకి వస్తున్నాం…

ఆరు గ్యారంటీలతో.. అధికారంలోకి వస్తున్నాం…  కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారం షురూ తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల తో అధికారంలోకి వస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ...