telangana jyothi
కలం కార్మికులకు తక్షణమే ఇండ్ల స్థలాలు పంపిణి చేయాలి
కలం కార్మికులకు తక్షణమే ఇండ్ల స్థలాలు పంపిణి చేయాలి – గుడిసెలు తొలగిస్తే ఐక్యంగా ఉద్యమిస్తాం:గుండెబోయిన రవిగౌడ్ తెలంగాణ జ్యోతి, నవంబర్ 17, వెంకటాపూర్ ప్రతినిధి : వెంకటాపూర్ మండలం పాలంపేట లో ...
సమయపాలన పాటించని వార్డెన్ లపై చర్యలు తీసుకోవాలి
సమయపాలన పాటించని వార్డెన్ లపై చర్యలు తీసుకోవాలి – ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు జాగటి రవితేజ ములుగు ప్రతినిధి : సమయపాలన పాటించనీ వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ...
ఘనంగా నాగుల చవితిపండుగ : పుట్టల వద్ద భక్తుల కోలాహలం.
ఘనంగా నాగుల చవితిపండుగ : పుట్టల వద్ద భక్తుల కోలాహలం. వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కార్తీక మాసం నాగుల చవితి సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో ...
ఇప్పగూడెం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.
ఇప్పగూడెం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామంలో శుక్రవారం ఉదయం ...
విస్తృతంగా వాహనాల తనిఖీలు.
విస్తృతంగా వాహనాల తనిఖీలు. వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం జగన్నాధపురం వై జంక్షన్ జాతీయ రహదారిపై గురువారం వాజేడు ...
అంబులెన్స్ లోనే పురుడుపోసిన 108 టెక్నిషియన్.
అంబులెన్స్ లోనే పురుడుపోసిన 108 టెక్నిషియన్. తెలంగాణ జ్యోతి, వెంకటాపురం నూగూరు ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కేసరి సారమ్మకు పురిటి నొప్పులు రావడంతో వాజేడు ...
జర్నలిస్టులకు అన్నదానం
జర్నలిస్టులకు అన్నదానం తెలంగాణ జ్యోతి, నవంబర్ 16, వెంకటాపూర్ : మండలంలోని పాలంపేట గ్రామంలో జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టులకు స్థానిక యువజన నాయకుడు చల్లగొండ రాజు ఆధ్వర్యంలో గురువారం అన్నదానం ...
జర్నలిస్టులకు ఇళ్లస్థలం ఇవ్వాల్సిందే…
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే – పలు పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు తెలంగాణ జ్యోతి, నవంబర్ 16, వెంకటాపూర్ : మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ...
10th exams | టెన్త్ ఎగ్జామ్ ఫీజు తేదీలను వెల్లడించిన ఎస్ఎస్సి బోర్డు.
10th exams | టెన్త్ ఎగ్జామ్ ఫీజు తేదీలను వెల్లడించిన ఎస్ఎస్సి బోర్డు. హైదరాబాద్ నవంబర్ 16 : పదవ తరగతి ఓఎస్ఎస్సీ ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు మార్చి 2024లో హాజరయ్యే విద్యార్థులు ...
బిఆర్ఎస్ నుండి బీజేపీలోకి చేరికలు
బిఆర్ఎస్ నుండి బీజేపీలోకి చేరికలు తెలంగాణ జ్యోతి, నవంబర్ 16, ములుగు ప్రతినిధి : ములుగు మండలం బండారుపల్లి గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు స్వచ్ఛందంగా బిజెపిలో చేరగా ఎమ్మెల్యే ...