telangana jyothi

Ramappa | శివ శివా…ఇవేం పనులు…!?

Ramappa | శివ శివా…ఇవేం పనులు…!? – ప్రమాదకర స్థలంలో రామప్ప హరిత హోటల్ నిర్మాణం   – పైన హై టెన్షన్ వైర్లు.. కింద దేవాదుల పైపులైన్లు… – ప్రమాదం జరిగితే బాధ్యులెవరు..? ...

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరికలు

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరికలు తెలంగాణ జ్యోతి, నవంబర్ 18, ములుగు ప్రతినిధి : మండలం లోని జగ్గన్నగూడెం గ్రామం నుండి 100 మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెడ్కో చైర్మన్ ...

ములుగులో బడా కాంట్రాక్టర్ కు, స్వంత ఇల్లు లేని బడే నాగజ్యోతికీ పోటీ

ములుగులో బడా కాంట్రాక్టర్ కు, స్వంత ఇల్లు లేని బడే నాగజ్యోతికీ పోటీ తెలంగాణ జ్యోతి, నవంబర్ 18, మంగపేట : మండలంలోని మల్లూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ ...

మద్యం పట్టివేత, కేసు నమోదు. 

మద్యం పట్టివేత, కేసు నమోదు. వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండలం మండపాక గ్రామం జాతీయ రహదారి పక్కనే ఒక మహిళ అక్రమంగా మద్యం విక్రయాలు ...

కొండాయి బ్రిడ్జి పునర్నిర్మిస్తాo : ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి

కొండాయి బ్రిడ్జి పునర్నిర్మిస్తాo : ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి తెలంగాణ జ్యోతి ,నవంబర్ 18, ఏటూరునాగారం : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయిన కొండాయి బ్రిడ్జిని పునర్నిర్మి స్తామని బీఆర్ఎస్ ...

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి తెలంగాణ జ్యోతి, నవంబర్ 18, ములుగు ప్రతినిధి : విద్యుత్ షాక్ తో పోరిక సురేష్(22) అనే యువకుడు మృతిచెందిన సంఘటన ములుగు మండలం పత్తిపల్లి ...

గిరిజనులకు,గిరిజనేతరులకు బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే పోడు పట్టాలు

గిరిజనులకు,గిరిజనేతరులకు బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే పోడు పట్టాలు తెలంగాణ జ్యోతి, నవంబర్ 18, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి, కొండాయి, ఎక్కెల, భూటారం, ఆకులవారిఘణపురం, ఏటూరు నాగారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ ...

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం – పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క.. తెలంగాణ జ్యోతి, నవంబర్18, తాడ్వాయి : కాంగ్రెస్ పార్టీ అధినేత పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ...

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి – కలిసికట్టుగా ఉండి నాగజ్యోతిని గెలిపిద్దాం – ములుగు ఎన్నికల ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ జ్యోతి ,నవంబర్ 18, ములుగు ప్రతినిధి : వెంకటాపూర్ ...

పరమేశ్వర బ్రిక్స్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అన్నదానం

పరమేశ్వర బ్రిక్స్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అన్నదానం తెలంగాణ జ్యోతి, నవంబర్ 18, వెంకటాపూర్: మండలంలోని పాలంపేట గ్రామంలో జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టులకు శనివారం పరమేశ్వర బ్రిక్స్ యాజమాన్యం రామిడి శ్రీరామ్ ...