Telangana : రైతుబంధుకు గ్రీన్ సిగ్నల్

Telangana : రైతుబంధుకు గ్రీన్ సిగ్నల్

డెస్క్ : ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రబీ సీజన్-2023 రైతుబంధు నిధుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనకు సీఈసీ ఆమోదం తెలిపింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సర్కారు రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సిద్ధమైంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment