గోడ్వాన సంక్షేమ పరిషత్తు రాష్ట్ర కార్యదర్శిగా పూనెం సాయి దొర

గోడ్వాన సంక్షేమ పరిషత్తు రాష్ట్ర కార్యదర్శిగా పూనెం సాయి దొర

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం మండలం కు చెందిన సీనియర్ ఆదివాసి నాయకుడు, మరియు ఆదివాసి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడే ఉద్యమ నేత అయిన పూనెం సాయి ని గోడ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం భద్రాచలంలో జరిగిన సంక్షేమ పరిషత్ కార్యవర్గ సమావేశంలో ఆయన నియామకంపై కమిటీ చర్చించారు. కమిటీ అధికారికంగా ప్రకటిస్తూ, పత్రికా ప్రకటన ను జారీ చేశారు. గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ తీర్మాణం సమావేశంలో, గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శిగా పునేం సాయి నీ సంఘములో నియామకము చేసినట్లు ప్రకటించారు. అలాగే గోండ్వానా విద్యార్థి సంక్షేపరిషత్తు రాష్ట్ర కన్వీనర్ గా ఇ ర్ప ప్రకాష్ ను నియమించి నట్లు తెలిపారు.ఆదివాసి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు చేయాలని, ఈ సందర్భంగా వారికి కమిటీ సూచించారు.

గోడ్వాన సంక్షేమ పరిషత్తు రాష్ట్ర కార్యదర్శిగా పూనెం సాయి దొర

 

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment