ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి 

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి 

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి 

వెంకటాపురంనూగూరు,తెలంగాణజ్యోతి:  పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ములుగు జిల్లా వెంకటాపురం మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు తోకల శివ మాదిగ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశానికీ వెంకటాపురం మండల ఇంచార్జ్ వావిలాల స్వామి మాదిగతో పాటు, ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా ఇన్చార్జిలు చాతాళ్ళ రమేష్ మాదిగ, తడుగుల విజయ మాదిగ హాజరై, ఎస్సీ వర్గీకరణ ఉద్యమ చరిత్రను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలకు సాధించి పెట్టిన, సంక్షేమ పథకాలను సమాజానికి చేసిన సేవలను వివరించారు. జులై 7 న ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జరుగు జెండా ఆవిష్కరణలను అన్ని వర్గాల ప్రజలతో ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ పి ములుగు జిల్లా అధ్యక్షులు ములుగు మండల ఇంచార్జ్, మడిపల్లి శ్యామ్ మాదిగ, వెంకటాపురం మండలం అధికార ప్రతినిధి వేల్పుల మనోజ్ మాదిగ, వెంకటాపురం మండలం ప్రధాన కార్యదర్శి గుద్దేటి చంటి మాదిగ, వ్యాసం వెంకటేశ్వర్లు మాదిగ, తోకల రమేష్ మాదిగ,చేన్నం సందీప్, మాదిగ, లంక విష్ణు మాదిగ, తోకల నవీన్ మాదిగ గుగ్గిల కళ్యాణ్ మాదిగ, కోకిల నాగార్జున మాదిగ తోకల కృష్ణ మాదిగ మంతెన తరుణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment