వెంకటాపురం మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి :
ములుగు జిల్లా వెంకటాపురం సబ్ స్టేషన్ పరిధి శుక్రవారం రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు ప్రకటించారు.132 కేవీ వెంకటాపురం సబ్ స్టేషన్ లో మరమ్మత్తు పనుల నిమిత్తం కొరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించగలరని కోరారు.
1 thought on “వెంకటాపురం మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం”