వెంకటాపురం పదవ తరగతి విద్యార్థులకు సన్మానం

వెంకటాపురం పదవ తరగతి విద్యార్థులకు సన్మానం

వెంకటాపురం పదవ తరగతి విద్యార్థులకు సన్మానం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : పదవ తరగతి పరీక్ష ఫలితాలలో వెంకటాపురం మండల స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులను, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులను గురువారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క  సన్మానించారు. ఈ కార్యక్రమానికి వెంకటాపురం పాఠశాల నుండి అత్యధిక మార్కులు సాధించిన గుడి మెట్ల లిఖిత(570), లక్ష్మీప్రసన్న (569), శ్రీజల్(569), రోహిత్(553) లతో పాటు పలువురు విద్యార్థులను సన్మానించారు. ఈ కార్య క్రమంలో పాఠశాల ఉపాథ్యాయులు బి.శ్రీనివాస్, శేషనరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment