వెంకటాపురం మండల టాపర్ గా లిఖిత
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విధ్యార్థిని గుడిమెట్ల లిఖిత మండల టాపర్ గా నిలిచి నట్లు హెచ్.ఎం. సత్యనారాయణ తెలిపారు. మండలం వ్యాప్తం గా ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాల, ప్రైవేటు పాఠశాల లోని విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు 275 మంది హాజరు కాగ 272 మంది ఉత్తీర్ణత సాదించినట్లు ఎంఈఒ సత్యనారా యణ తెలిపారు. గుడిమెట్ల లికితను హె.ఎమ్. ఉపాధ్యాయుల బృందం, తల్లిదండ్రులు, పలువురు అభినందించారు.