చిడెం సాయి ప్రకాష్ చేసిన సేవలు మరువరానివి

చిడెం సాయి ప్రకాష్ చేసిన సేవలు మరువరానివి

చిడెం సాయి ప్రకాష్ చేసిన సేవలు మరువరానివి

– రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : చేయూత స్వంచంధ సేవా సంస్థ వ్యవస్థాపకులు చిడెం సాయి ప్రకాశ్ అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించి సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని కీర్తిశేషులు చిడెం సాయి ప్రకాష్ మరవరానివని, రెవెన్యూ పౌరసంభాదాలు, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో మంత్రి శ్రీనివాసరెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావుతో కలసి వారి ఇంటికి వెళ్లి సాయి ప్రకాష్ తల్లిదండ్రులను ఓదార్చారు. సాయి ప్రకాష్ లేని లోటు తీరని దని సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు చిడెం మోహన్ రావు, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు చి డెం సాంబశివరావు, మండల అథ్యక్షులు సయ్యద్ హుస్సేన్, అధికార ప్రతినిధి శ్రీరాముల రమేష్, ఇంకా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment