చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి

చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లోడిగె రామ్మూర్తి (56) వ్యక్తి సమీపంలోని చెరువుకు సహచరులతో చేపలవేటకు వెళ్లి నీటిలో దిగి ప్రమాదవశాత్తు మునిగి పోయి మృతి చెందారు. చెరువులో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు రామ్మూర్తి కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్ గురువారం రాత్రి  మీడియాకు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment