పాత్రికేయున్ని పరమార్శించిన జ్వాలా చారిటబుల్ ట్రస్ట్

Written by telangana jyothi

Published on:

పాత్రికేయున్ని పరమార్శించిన జ్వాలా చారిటబుల్ ట్రస్ట్

మంగపేట, తెలంగాణ జ్యోతి : మండల పరిధి రాజుపేట గ్రామానికి చెందిన పాత్రికేయుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయలపాలయ్యడు. విషయం తెలుసుకున్న జ్వాలా ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ పాత్రికేయుడు ఇషాక్ నివాసానికి వెళ్లి పరామర్శించి చికిత్సకై కొంత నగదు, పండ్లు దాతల సహకారంతో అందచేశారు. ఈ కార్యక్రమంలో జ్వాలా ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్, ఉపాధ్యాక్షులు పుల్లంశెట్టి అజయ్, ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్,కార్యదర్శి ఆత్మకురి సతీశ్, కోశాధికారి ముప్పారపు రాజు,కొండపర్తి నగేష్,మీడియా ఇంచార్జ్ కర్రి రామ్మోహన్ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,సంతోష్,దివాకర్ రెడ్డి, పాత్రికేయులు సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

 

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now