జాతీయ రహదారిపై విస్తృతంగా వాహనాలు తణిఖీలు. 

జాతీయ రహదారిపై విస్తృతంగా వాహనాలు తణిఖీలు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం అరుణాచల పురం సమీపంలో ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం వాజే డు పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ఇంధన శఖట దారులకు ఈ సందర్భంగా రోడ్డు ప్రయాణ భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. వాజేడు పి.ఎస్. సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీల కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమంలో సివిల్ మరియు సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “జాతీయ రహదారిపై విస్తృతంగా వాహనాలు తణిఖీలు. ”

Leave a comment