వాజేడు హైస్కూల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత
– పాఠశాల టాపర్ గా రుద్ర రోషిణి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత 21 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు కు హాజరు కాగ అందరూ ఉత్తీర్ణత సాధించారు. దీంతో పాఠశాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణు అయ్యారు. పాఠశాల టాపర్ గా 600 మార్కులకు గాను, 563 మార్కులు సాధించింది. ఈ మేరకు ఉపాధ్యా యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, బాలికకు అభినందనలు తెలిపారు.