మురుమూరులో  క్రీడాకారులకు కిట్స్ పంపిణీ. 

Written by telangana jyothi

Updated on:

మురుమూరులో  క్రీడాకారులకు కిట్స్ పంపిణీ.

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం మురుమూరు పంచాయతీ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన క్రీడాకారుల కిట్సు ను పంచాయతీ సర్పంచ్ నరేష్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవాలని, క్రీడలు స్నేహ సంబంధాలను, దేహదారుధ్యాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా సర్పంచ్ నరేష్ మరయు ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల పరిషత్ అధ్యక్షురాలు శ్యామల శారద అన్నారు. ఈ సంద ర్భంగా మంజూరైన కిడ్స్ ను క్రీడాకారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గౌరారపు కోటేశ్వరరావు, గ్రామ పంచా యతీ కార్యదర్శి, వార్డ్ మెంబర్లు క్రీడాకారులు గ్రామస్తులు తదతరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now