కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు.

Written by telangana jyothi

Published on:

KTR | కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు.

తెలంగాణ జ్యోతి, నవంబర్ 17, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా నుండి కెటిఆర్ సమక్షంలో ఏలిమి సంతోష్ యాదవ్ అనుచర బృందం జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో హైదరాబాదులో  బిఆర్ఎస్ లోకి చేరగా కేటిఆర్ గులాబి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి గెలుపు కోసం కృషి చేయాలని కేటీఆర్ సంతోష్ యాదవ్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణబాబు, ఎం ఎల్ సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , ములుగు జిల్లా సీనియర్ కార్యకర్తలు గడ్డమిది భాస్కర్, బుల్లెట్ ఓదెలు, గండికోట వెంకటస్వామి, కాకి పురుషోత్తం , డోలి రమేష్ , గోపాల్ రావు , రొయ్యురు గ్రామ సర్పంచ్ జిట్ట సమత ఈశ్వర్, ఉప సర్పంచ్ చంటి ,మండల ఉపాద్యక్షుడు జాడి లక్ష్మణ్ స్వామి, సోషల్ మీడియా ఇంచార్జి అల్లం రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now